Best Web Hosting Provider In India 2024

తాడేపల్లి: టీడీపీ నేత నారా లోకేష్ నెల్లూరు ప్రాంతానికి వచ్చినప్పటి నుంచి వర్షాలు లేవు, కానీ ఇవాళ వైయస్ జగన్ మోహన్ రెడ్డి వస్తున్నారనడంతో వర్షాలు కురుస్తున్నాయని సూళ్ళూరుపేట ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య పేర్కొన్నారు. రైతులు సంతోషంగా ఉన్నారని చెప్పారు. ఓఎన్జీసీ సంస్ధ పైప్లైన్ పనుల కారణంగా జీవనోపాధి కోల్పోయిన మత్స్యకార కుటుంబాలకు సీఎం క్యాంప్ కార్యాలయం నుంచి వర్చువల్గా ఆర్ధిక సాయాన్ని ముఖ్యమంత్రి వైయస్ జగన్ విడుదల చేశారు.ఈ సందర్భంగా వీడియో కాన్పరెన్స్లో ఎమ్మెల్యే, లబ్ధిదారులు మాట్లాడారు