Hyderabad : రెండతస్తుల భవనంలో అగ్ని ప్రమాదం – ముగ్గురు మృతి..!

Best Web Hosting Provider In India 2024

Hyderabad : రెండతస్తుల భవనంలో అగ్ని ప్రమాదం – ముగ్గురు మృతి..!

Maheshwaram Mahendra Chary HT Telugu Feb 28, 2025 10:10 PM IST
  • Share on Whatsappమమ్మల్ని ఫాలో అవ్వండి
  • Share on Twitter
  • Share on Facebook
Maheshwaram Mahendra Chary HT Telugu
Feb 28, 2025 10:10 PM IST

హైదరాబాద్ లోని పుప్పాలగూడ పాషా కాలనీలోని రెండతస్తుల భవనంలో అగ్నిప్రమాదం సంభవించించింది. ఈ ఘటనలో ముగ్గురు మృతి చెందారు. వీరిలో ఇద్దరు మహిళలు, ఓ చిన్నారి ఉన్నారు. పలువురిని స్థానికులు తాళ్ల సాయంతో కాపాడారు.

పుప్పాలగూడలో అగ్నిప్రమాదం
పుప్పాలగూడలో అగ్నిప్రమాదం (image source @airnews_hyd)
మమ్మల్ని ఫాలో అవ్వండిShare on Whatsapp
  • Share on twitter
  • Share on Facebook

రంగారెడ్డి జిల్లాలోని పుప్పాలగూడలో అగ్నిప్రమాదం జరిగింది. రెండతస్తుల భవనంలో (జీ ప్లస్ 2)ని గ్రౌండ్‌ ఫ్లోర్‌లో మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. ప్రమాద సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది… అక్కడికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టింది. చనిపోయిన వారిలో ఏడేళ్ల చిన్నారి ఉండగా… మరో ఇద్దరు మహిళలు ఉన్నారు.

ఈ ప్రమాద ఘటనలో పలువురిని తాళ్ల సాయంతో బయటికి తీసుకువచ్చారు. భవనంలో లోని గ్యాస్‌ సిలిండర్ల పేలుడుతో ప్రమాద తీవ్రత పెరిగినట్లు తెలిసింది.ఈ ప్రమాదానికి గల కారణాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Maheshwaram Mahendra Chary

TwittereMail

మహేంద్ర మహేశ్వరం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన వార్తలను రాస్తారు. డిజిటల్ జర్నలిజంలో 7 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. గతంలో ఈటీవీ భారత్ లో పని చేశారు. 2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు.

Whats_app_banner

సంబంధిత కథనం

టాపిక్

Fire AccidentHyderabadRangareddy District
మరిన్ని తెలంగాణ తాజా వార్తలు, క్రైమ్ వార్తలు, ట్రెండింగ్ వార్తలు, హైదరాబాద్ వార్తలు, పొలిటికల్ వార్తలు చూడండి.
Source / Credits

Best Web Hosting Provider In India 2024