జూన్ లో కైలాస మానస సరోవర్ యాత్ర పునఃప్రారంభం; రిజిస్ట్రేషన్ కోసం పోర్టల్ ఓపెన్ చేసిన విదేశాంగ శాఖ

Best Web Hosting Provider In India 2024



పవిత్ర కైలాస మానస సరోవర్ యాత్రను జూన్ ల పున: ప్రారంభించాలని భారత ప్రభుత్వం నిర్ణయించింది. ఇది ఆగస్టు వరకు కొనసాగుతుందని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ శనివారం ప్రకటించింది. 2020 లో కైలాస మానస సరోవర్ యాత్రను నిలిపివేశారు.

Best Web Hosting Provider In India 2024



Source link