
ఆ ఊరు కొత్తగా నిర్మించే విమానాశ్రయానికి దగ్గరగా ఉంది. దీంతో భూముల ధరలకు రెక్కలొచ్చాయి. ఈ పరిణామం.. కుటుంబాల మధ్య చిచ్చుపెట్టింది. తాజాగా ఓ కుమారుడు కర్కశంగా వ్యవహరించి.. కన్నవారినే కడతేర్చాడు. తల్లిదండ్రులపైకి ట్రాక్టర్ ఎక్కించి చంపేశాడు. ఈ విషాద ఘటన విజయనగరం జిల్లాలో జరిగింది.
Source / Credits