మే 11 నుంచి శ్రీ పద్మావతి అమ్మవారి వసంతోత్సవాలు – భక్తులకు టీటీడీ కీలక సూచనలు

Best Web Hosting Provider In India 2024


తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి వసంతోత్సవాలకు ముహుర్తం ఫిక్స్ అయింది. మే 11 నుంచి 13వ  తేదీ వరకు వసంతోత్సవాలు జరగనున్నాయి. ఇందుకు సంబంధించిన వివరాలను టీటీడీ ఓ ప్రకటన ద్వారా వెల్లడించింది.
Source / Credits

Best Web Hosting Provider In India 2024