పాస్టర్‌ ప్రవీణ్‌ మృతి కేసు.. రీపోస్టుమార్టం కోరుతూ మాజీ ఎంపీ పిల్‌.. కారణాలు ఏంటి?

Best Web Hosting Provider In India 2024


పాస్టర్ ప్రవీణ్ పగడాల క్రైస్తవ మత బోధకుడు. ఆయన ఇటీవల మరణించారు. పోలీసులు ఆయనది రోడ్డు ప్రమాదమని నిర్ధారించారు. అయితే.. క్రైస్తవ సంఘాలు ఆయన మరణంపై అనుమానాలు వ్యక్తం చేస్తూ.. సమగ్ర విచారణ జరపాలని డిమాండ్ చేస్తున్నాయి. తాజాగా మాజీఎంపీ హర్షకుమార్ రీ పోస్టుమార్టం కోరుతూ పిల్ దాఖలు చేశారు.
Source / Credits

Best Web Hosting Provider In India 2024