ఏపీలో కాంగ్రెస్ నేత దారుణ హత్య-లారీతో ఢీకొట్టి, వేటకొడవళ్లతో నరికి చంపిన దుండగులు

Best Web Hosting Provider In India 2024


ఏపీలో కాంగ్రెస్ నేత దారుణ హత్యకు గురయ్యారు. ఆలూరు కాంగ్రెస్ ఇన్ ఛార్జ్ లక్ష్మీ నారాయణను దుండగులు లారీతో ఢీకొట్టారు. కారులో ఇరుక్కొన్న ఆయనపై కొడవళ్లతో దాడి చేశారు. ఈ దాడిలో లక్ష్మీ నారాయణ మృతి చెందారు. ఆయన కుమారుడికి తీవ్ర గాయాలయ్యాయి.
Source / Credits

Best Web Hosting Provider In India 2024