రెండేళ్ల త‌ర్వాత ఓటీటీలోకి మ‌ల‌యాళం జాంబీ థ్రిల్ల‌ర్ మూవీ – దేశంలో బ‌యోవార్ వ‌స్తే! – స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్‌

Best Web Hosting Provider In India 2024


మ‌ల‌యాళం సైన్స్ ఫిక్ష‌న్ మూవీ స‌మ‌ర థియేట‌ర్ల‌లో రిలీజైన రెండేళ్ల త‌ర్వాత ఓటీటీలోకి వ‌స్తోంది. రెహ‌మాన్‌, భ‌ర‌త్ హీరోలుగా న‌టించిన ఈ మూవీ ఏప్రిల్ 30 నుంచి సైనా ప్లే ఓటీటీలో స్ట్రీమింగ్ కాబోతోంది. జాంబీ కాన్సెప్ట్‌తో ఈ మూవీ తెర‌కెక్కింది.

Best Web Hosting Provider In India 2024


Source / Credits

Best Web Hosting Provider In India 2024