
ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో పాస్ పర్సెంటేజీ తగ్గింది. ఉత్తీర్ణత శాతాన్ని పెంచేందుకు ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది. ఇటీవల విడుదలైన ఇంటర్ ఫలితాల్లో ఫెయిలైన విద్యార్థులకు.. స్పెషల్ క్లాసులు నిర్వహిస్తోంది. పలు జిల్లాల్లో ప్రత్యేక తరగతులు ప్రారంభం అయ్యాయి.
Source / Credits