ఢిల్లీలో నేడు డీజీపీ ఎంపికపై ప్యానల్ మీటింగ్‌.. హరీష్‌గుప్తా వైపే ఏపీ ప్రభుత్వం మొగ్గు…

Best Web Hosting Provider In India 2024


ఏపీ డీజీపీ ఎంపికపై బుధవారం ఢిల్లీలో ప్యానల్ మీటింగ్  జరుగనుంది. ఏపీలో కొన్నేళ్లుగా పూర్తి అదనపు హోదాలోనే డీజీపీలు కొనసాగుతున్నారు. ఈ క్రమంలో కొద్ది రోజుల క్రితం బాధ్యతలు స్వీకరించిన హరీష్‌ గుప్తా వైపే ఏపీ ప్రభుత్వం మొగ్గు చూపుతోంది.  అన్ని కలిసి వస్తే గుప్తా మరో రెండేళ్లు డీజీపీ హోదాలో ఉంటారు. 
Source / Credits

Best Web Hosting Provider In India 2024