Best Web Hosting Provider In India 2024

అమరావతి: బీసీ సీట్లలో నువ్వు, నీకొడుకు ఎందుకు పోటీ చేస్తున్నారని వైయస్ఆర్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి చంద్రబాబును సూటిగా ప్రశ్నించారు. సీఎం వైయస్ జగన్ పాలనలో అన్ని వర్గాలు సంతోషంగా ఉన్నాయని అన్నారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. 31 లక్షల ఇంటి స్థలాలు ఇచ్చామని, నాడు-నేడు కింద స్కూళ్ల రూపు రేఖలు మర్చామన్నారు. సంక్షేమ పథకాలను ప్రజలు తమ హక్కుగా వినియోగించుకుంటున్నారని సజ్జల పేర్కొన్నారు.