
కంచికచర్ల మండలంలోని ఎస్ అమరవరం గ్రామంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కోదాటి రామకృష్ణ గారి సతీమణి కాలికి గాయమై చికిత్స పొందుతుండగా శాసనసభ్యులు డాక్టర్ మొండితోక జగన్ మోహన్ రావు గారు ఆమెను పరామర్శించి ,ఆరోగ్య వివరాలను అడిగి తెలుసుకున్నారు ,
ఈ కార్యక్రమంలో స్థానిక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు ..