
నందిగామ మండలంలోని అంబారుపేట గ్రామంలో శ్రీ సత్యమ్మ తల్లి అమ్మవారి దేవాలయం వద్ద తక్కెళ్ళపాడు గ్రామ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఉలవలపూడి ముత్తయ్య గారి మొక్కుబడి వేడుక కార్యక్రమంలో పాల్గొన్న శాసనసభ్యులు డాక్టర్ మొండితోక జగన్ మోహన్ రావు గారు ..
ఈ కార్యక్రమంలో స్థానిక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు ..