Best Web Hosting Provider In India 2024

TS BJP Lok Sabha Incharges : లోక్ సభ ఎన్నికల దృష్ట్యా తెలంగాణలోని 17 పార్లమెంట్ నియోజకవర్గాలకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి ఇన్ ఛార్జ్ లను నియమించారు. 8 మంది ఎమ్మెల్యేలు, ఒక ఎమ్మెల్సీ లోక్ సభ నియోజకవర్గాల బాధ్యులుగా ఉన్నారు. హైదరాబాద్ లోక్ సభ స్థానానికి బాధ్యుడిగా రాజాసింగ్ ను నియమించారు. సికింద్రాబాద్ బాధ్యతలు కె.లక్ష్మణ్ కు అప్పగించారు.
ట్రెండింగ్ వార్తలు
బీజేపీ ఇన్ ఛార్జ్ లు
- ఆదిలాబాద్ – పాయల్ శంకర్, ఎమ్మెల్యే
- పెద్దపల్లి – పవార్ రామారావు పటేల్, ఎమ్మెల్యే
- కరీంనగర్ – ధన్ పాల్ సూర్యనారాయణ గుప్తా, ఎమ్మెల్యే
- నిజామాబాద్ – ఏలేటి మహేశ్వరరెడ్డి, ఎమ్మెల్యే
- జహీరాబాద్ – కాటిపల్లి వెంకటరమణారెడ్డి, ఎమ్మెల్యే
- మెదక్ – పాల్వాయి హరీశ్ బాబు, ఎమ్మెల్యే
- మల్కాజిగిరి – పైడి రాకేశ్ రెడ్డి, ఎమ్మె్ల్యే
- సికింద్రాబాద్ – కె.లక్ష్మణ్, ఎంపీ
- హైదరాబాద్ – రాజాసింగ్, ఎమ్మెల్యే
- చేవెళ్ల – ఏ వెంకట నారాయణ రెడ్డి, ఎమ్మెల్సీ
- మహబూబ్నగర్ – రామచంద్రరావు, మాజీ ఎమ్మెల్సీ
- నాగర్ కర్నూల్ – మాగం రంగారెడ్డి, మాజీ ఎమ్మెల్సీ
- నల్లగొండ – చింతల రామచంద్రారెడ్డి, మాజీ ఎమ్మెల్యే
- భువనగిరి – ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్, మాజీ ఎమ్మెల్యే
- వరంగల్ – మర్రి శశిధర్రెడ్డి, మాజీ మంత్రి
- మహబూబాబాద్ – గరికపాటి మోహనరావు, మాజీ ఎంపీ
- ఖమ్మం – పొంగులేటి సుధాకర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ