
మండలంలోని పల్లగిరి గ్రామంలో ఎంపీటీసీ వేనందిగామల్పుల రాము గారి బాబాయ్ వేల్పుల సుదర్శన్ గారు మృతి చెందడంతో శుక్రవారం ఆయన భౌతికకాయాన్ని సందర్శించి ,పూలమాలలు వేసి నివాళులు అర్పించిన శాసనసభ్యులు డాక్టర్ మొండితోక జగన్ మోహన్ రావు గారు ..
అనంతరం వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు, ఈ కార్యక్రమంలో స్థానిక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు ..