వైయ‌స్ఆర్‌సీపీలో చేరిన టీడీపీ మాజీ ఎమ్మెల్యే ఎల్‌.లలిత కుమారి

Best Web Hosting Provider In India 2024

చిత్తూరు:  తెలుగు దేశం పార్టీకి చిత్తూరు జిల్లాలో భారీ షాక్ త‌గిలింది. టీడీపీ మాజీ ఎమ్మెల్యే ఎల్‌.లలిత కుమారి ఆ పార్టీని వీడి వైయ‌స్ఆర్‌సీపీలో చేరారు.  ఎన్నిక‌ల ప్ర‌చారంలో ప‌ల‌మ‌నేరుకు వ‌చ్చిన ముఖ్యమంత్రి వైయ‌స్‌ జగన్ మోహ‌న్ రెడ్డి సమక్షంలో పలమనేరు టీడీపీ మాజీ ఎమ్మెల్యే ఎల్‌.లలిత కుమారి, బైరెడ్డిపల్లె మండలం మాజీ ఎంపీపీ ఆర్‌. శ్రీనివాసులు రెడ్డి వైయ‌స్ఆర్‌సీపీలో చేరారు.  

Best Web Hosting Provider In India 2024