Best Web Hosting Provider In India 2024
.jpg)
తాడేపల్లి: త్వరలో జయహో ముస్లిం సభ నిర్వహిస్తామని వైయస్ఆర్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి, డిప్యూటి సిఎం అంజాద్ బాషా తెలిపారు. సోమవారం తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ముస్లింల సంక్షేమం, వారి అభివృద్దికి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలపై పార్టీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి, డిప్యూటి సిఎం అంజాద్ బాషా, పార్టీ శాసనసభ్యులు హఫీజ్ ఖాన్, శాసనమండలి సభ్యులు ఇక్భాల్, ఇషాక్ బాషా, రుహుల్లా, ముస్లిం ఎఫైర్స్, సంక్షేమం సలహాదారులు ఎస్ ఎం జియాఉధ్దీన్, హబీబుల్లాలతోపాటు వక్ఫ్ బోర్డు ఛైర్మన్ ఖాదర్ భాషా,పార్టీ కేంద్ర కార్యాలయం పర్యవేక్షకులు, శాసనమండలి సభ్యులు లేళ్ళ అప్పిరెడ్డి హాజరయ్యారు.