Best Web Hosting Provider In India 2024

తాడేపల్లి: లోకేశ్ యువ”గంగాళం” అట్టర్ ఫ్లాప్ అయ్యిందని, దాన్ని కప్పిపుచ్చుకునేందుకే టీడీపీ నేతలు ప్రభుత్వంపై నిందలు వేస్తున్నారని వైయస్ఆర్ సీపీ సంయుక్త కార్యదర్శి కారుమూరి వెంకటరెడ్డి మండిపడ్డారు. తాడేపల్లిలోని వైయస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో శుక్రవారం కారుమూరి వెంకటరెడ్డి మీడియాతో మాట్లాడారు.