Best Web Hosting Provider In India 2024

తాడేపల్లి: పరిశ్రమల స్ధాపన మొదలు మార్కెటింగ్ వరకు పరిశ్రమలను చేయిపట్టుకుని నడిపించే విధంగా పాలసీ ఉండాలని ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి సూచించారు. నూతన పారిశ్రామిక అభివృద్ధి విధానంపై క్యాంపు కార్యాలయంలో పరిశ్రామలశాఖతో సీఎం శ్రీ వైయస్.జగన్ సమావేశం నిర్వహించారు. నూతన పారిశ్రామిక విధానంపై ప్రాధమిక సమావేశం ఏర్పాటు చేసి..పారిశ్రామిక విధానంపై సీఎం వైయస్ జగన్ పలు కీలక ఆదేశాలు జారీ చేశారు.