రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుంది

Best Web Hosting Provider In India 2024

తాడేప‌ల్లి:  రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుంద‌ని ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి పేర్కొన్నారు.  రైతుల గురించి సీఎం వైయ‌స్ జగన్‌ ట్విట్టర్‌ వేదికగా.. రైతు బాగుంటనే రాష్ట్రం బాగుంటుంది అని కామెంట్స్‌ చేశారు. 
రాష్ట్రంలో వరుసగా నాలుగో ఏడాది కూడా వైయ‌స్ఆర్‌ రైతు భరోసా అమలుచేస్తూ రాష్ట్ర ప్రభుత్వం అన్నదాతలకు అండగా నిలుస్తోంది. ఈ ఏడాది మూడో విడతగా 51.12 లక్షల మందికి రూ.1,090.76 కోట్లను సీఎం వైయ‌స్‌ జగన్‌ మంగళవారం తెనాలి మార్కెట్‌యార్డులో జరిగే కా­ర్య­క్రమంలో నేరుగా వారి ఖాతాల్లోకి జమచేయనున్నారు.

Best Web Hosting Provider In India 2024

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *