Best Web Hosting Provider In India 2024

గుంటూరు: ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి మనసున్న మారాజు అని మరోసారి రుజువైంది. తెనాలి పర్యటనలో అనారోగ్య బాధితులను కలిసి నేరుగా వారి సమస్యలను తెలుసుకుని అప్పటికప్పుడు జిల్లా కలెక్టర్కు ఆదేశాలు జారీ చేశారు. ముఖ్యమంత్రి ఆదేశాలతో బాధితులతో మాట్లాడి అవసరమైన సాయం చేసిన గుంటూరు జిల్లా కలెక్టర్ వేణుగోపాల్ రెడ్డి