Best Web Hosting Provider In India 2024

అమరావతి: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్–2023కోసం విశాఖ నగరం ముస్తాబైంది. 26 దేశాల నుంచి సుమారు 8 వేల మంది హాజరుకానున్న ఈ భారీ పెట్టుబడుల సదస్సు నగరంలోని అన్ని రంగాల్లోనూ కొత్త ఉత్సాహాన్ని నింపుతోంది. సదస్సు ప్రారంభం కాకముందే.. ఆతిథ్య రంగం మోములో చిరునవ్వులు తీసుకొచ్చింది.