Anantapur Chariot Burned : రాములోరి రథానికి నిప్పు పెట్టిన ఘటన, వైసీపీ నేత అరెస్ట్- చందాలు వసూలు చేయలేదని!

Best Web Hosting Provider In India 2024


Anantapur Chariot Burned : అనంతపురం జిల్లాలో రాములోరి రథానికి గుర్తుతెలియని వ్యక్తులు నిప్పుపెట్టారు. ఈ కేసును పోలీసులు ఛేదించారు. అదే గ్రామానికి చెందిన వైసీపీ నేత ఈశ్వర్ రెడ్డి ఈ నేరానికి పాల్పడ్డాడని పోలీసులు గుర్తించారు. రథం తయారీకి చందాలు వసూలు చేయలేదని ఈ నేరానికి పాల్పడినట్లు తెలుస్తోంది.
Source / Credits

Best Web Hosting Provider In India 2024