Konda surekha vs KTR : మంత్రి కొండా సురేఖ మరోసారి సంచలన కామెంట్స్ చేశారు. కేటీఆర్పై తీవ్రంగా ఫైర్ అయ్యారు. కేటీఆర్ ఒళ్లు దగ్గర పెట్టుకోవాలని వార్నింగ్ ఇచ్చారు. అదే సమయంలో.. కేసీఆర్ కనపడటం లేదు.. కేటీఆర్ గొంతు పిసికి చంపేశాడేమో అని సంచలన ఆరోపణలు చేశారు.
Source / Credits