ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియ ఎలాంటి ఆటంకాలు లేకుండా సాఫీగా జరిగేలా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. సన్న వడ్లకు క్వింటాకు రూ.500 బోనస్ ఇవ్వాలన్నారు. 48 గంటల్లోనే రైతుల ఖాతాల్లో డబ్బులు జమ కావాలని స్పష్టం చేశారు. రైతులను మోసం చేసే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు.
Source / Credits