
నూతన వధూవరులను అక్షింతలు వేసి ఆశీర్వదించిన శాసనసభ్యులు డాక్టర్ మొండితోక జగన్ మోహన్ రావు గారు..
నందిగామ టౌన్ : నందిగామ పట్టణం కమ్మ కళ్యాణ మండపం నందు శనివారం నాడు మధ్యాహ్నం చతుర్వేదల రమేష్ గారి కుమారుడు వివాహవేడుకను పురస్కరించుకొని నూతన వధూవరులను వారి కుటుంబ సభ్యులతో కలిసి అక్షింతలు వేసి ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలియజేసిన శాసనసభ్యులు డాక్టర్ మొండితోక జగన్ మోహన్ రావు గారు.ఈ కార్యక్రమంలో వైసీపీ నేతలు పాల్గొన్నారు.