Best Web Hosting Provider In India 2024
తెలంగాణలోని గ్రూప్ 1 మెయిన్స్ అభ్యర్థులు తమ ఆందోళనను ఉద్ధృతం చేసేందుకు సిద్ధమయ్యారు. ఓవైపు న్యాయపోరాటం చేస్తూనే… మరోవైపు నిరసన కార్యక్రమాలు చేపడుతున్నారు. ఇవాళ అశోక్ నగర్ లో జీవో 29 రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ నిరసన తెలిపిన గ్రూప్ 1 అభ్యర్థులపై పోలీసులు లాఠీఛార్జ్ చేశారు. దీంతో స్థానికంగా ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి.
టాపిక్
Telangana NewsTs Group 1RecruitmentTspscTspsc Paper Leak News
మరిన్ని తెలంగాణ తాజా వార్తలు, క్రైమ్ వార్తలు, ట్రెండింగ్ వార్తలు, హైదరాబాద్ వార్తలు, పొలిటికల్ వార్తలు చూడండి.