Best Web Hosting Provider In India 2024
తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసిన యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీకి అదానీ గ్రూప్ రూ. 100 కోట్ల విరాళం ప్రకటించింది. ఈ మేరకు అదానీ గ్రూప్ ఛైర్మన్ గౌతమ్ అదానీ… శుక్రవారం హైదరాబాద్లో సీఎం రేవంత్రెడ్డిని కలిసి చెక్కున అందజేశారు.
విద్యార్థులు, యువతలో నైపుణ్యాలను మెరుగుపరిచి, ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించడమే లక్ష్యంగా ఈ యూనివర్శిటీని రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ప్రైవేటు పారిశ్రామిక సంస్థల భాగస్వామ్యంతో నెలకొల్పారు. ఈ యూనివర్శిటీకి ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్ మహేంద్ర ఛైర్మన్ గా ఉన్నారు.
టాపిక్
Cm Revanth ReddyTelangana NewsEducationAdmissions
మరిన్ని తెలంగాణ తాజా వార్తలు, క్రైమ్ వార్తలు, ట్రెండింగ్ వార్తలు, హైదరాబాద్ వార్తలు, పొలిటికల్ వార్తలు చూడండి.