రేపు విజ‌య‌న‌గ‌రం జ‌ల్లా గుర్ల‌లో వైయ‌స్ జ‌గ‌న్ ప‌ర్య‌ట‌న‌

Best Web Hosting Provider In India 2024

తాడేపల్లి:  వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్య‌క్షులు వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి గురువారం విజయనగరం జిల్లా గుర్లలో ప‌ర్య‌టించ‌నున్నారు.  డయేరియా సోకి మృతి చెందిన కుటుంబాలను, బాధితులను వైయస్‌ జగన్ పరామ‌ర్శించ‌నున్నారు.

ఉదయం 9 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి 11 గంటల ప్రాంతంలో గుర్ల చేరుకుంటారు. అక్కడ డయేరియా సోకి మృతి చెందిన కుటుంబాలను, చికిత్స పొందుతున్న బాధితులను పరామర్శిస్తారు. అనంతరం అక్కడి నుంచి తిరుగు పయనమవుతారు.

Best Web Hosting Provider In India 2024