Adilabad : రోడ్డుపై పులి గాండ్రింపు.. బెదిరిపోయిన వాహనదారులు.. ఆందోళనలో ప్రజలు

Best Web Hosting Provider In India 2024


Adilabad : పులులు ఆదిలాబాద్ జిల్లా ప్రజలను భయపెడుతున్నాయి. ఇన్నాళ్లు అడవుల్లో తిరిగిన పులులు.. ఇప్పుడు నడిరోడ్డుపై గాండ్రిస్తున్నాయి. తాజాగా ఓ చిరుత రోడ్డుపై కూర్చొని వాహనదారులను భయపెట్టింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇటీవలే పులి దాడిలో ఓ మహిళ మృతిచెందింది.
Source / Credits

Best Web Hosting Provider In India 2024