శ్రీకాకుళం జిల్లాలోని కంచిలి మండల పరిధిలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఒడిశాలోని బిరజాదేవి అమ్మవారి దర్శనానికి వెళ్తుండగా ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి చెందారు. క్షతగాత్రులను శ్రీకాకుళం ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదంపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Source / Credits