Best Web Hosting Provider In India 2024

తాడేపల్లి: మెఘా సంస్థకు ప్రభుత్వ గ్యారంటీ ఆరోపణ ముమ్మాటికీ అబద్ధమని, రుణానికి సంబంధించిన పూర్తి బాధ్యత మెఘా సంస్థదేనని, ప్రభుత్వానికి సంబంధం లేదని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాధ్రెడ్డి స్పష్టంచేశారు. టీడీపీ దోపిడీ గురించి మాట్లాడటం గజదొంగే.. దొంగ, దొంగ అని అరిచినట్లుందని ఎద్దేవా చేశారు. టీడీపీ ఆరోపణలను మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ తిప్పికొట్టారు. ఈ మేరకు ఆయన ఓ పత్రికా ప్రకటన విడుదల చేశారు..