వార్తలురేషన్ కార్డుదారులకు గుడ్ న్యూస్- జూన్ నెల నుంచి కందిపప్పు, రాగులు పంపిణీ April 28, 2025 - by Netisamajam TwitterFacebookWhatsAppShareBest Web Hosting Provider In India 2024 ఏపీ ప్రభుత్వం రేషన్ కార్డుదారులకు తీపికబురు చెప్పింది. జూన్ నెల నుంచి రేషన్ కార్డుదారులకు ఉచిత బియ్యం, పంచదారతో పాటు కందిపప్పు, రాగులు పంపిణీ చేయనుంది. సబ్సిడీపై కందిపప్పు, ఉచిత బియ్యం స్థానంలో రాగులు పొందే సౌలభ్యం కల్పించనుంది. Source / Credits Best Web Hosting Provider In India 2024