
ఏపీ ప్రభుత్వం 10 జిల్లాల డీసీసీబీ, డీసీఎంఎస్ నామినేటెడ్ పదవులను భర్తీ చేసింది. ఈ మేరకు సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. విజయనగరం డీసీసీబీ ఛైర్మన్ గా టీడీపీకి చెందిన కిమిడి నాగార్జునను నియమించారు. విశాఖ డీసీసీబీ ఛైర్మన్గా కోన తాతారావును నియమించింది.
Source / Credits