రూ.49వేల కోట్ల అమరావతి ప్రాజెక్టులు, రూ.57వేల కోట్ల జాతీయ ప్రాజెక్టులకు శంకుస్థాపన చేయనున్న ప్రధాని

Best Web Hosting Provider In India 2024


అమరావతిలో రూ.49వేల కోట్ల విలువైన  పలు ప్రాజెక్టులకు  ప్రధాని మోదీ శంకుస్థాపన చేయనున్నారు.వీటితో పాటు 57వేల కోట్ల విలువైన పలు జాతీయ ప్రాజెక్టులను వర్చువల్ విధానంలో ప్రారంభిస్తారు.  అమరావతి ప్రజారాజధాని పనుల పున: ప్రారంభంతో పాటు కేంద్ర ప్రభుత్వ ప్రాజెక్టులకు మోదీ శంకుస్థాపన చేస్తారు. 
Source / Credits

Best Web Hosting Provider In India 2024