సిఎం చొరవతో '' ఎయిమ్స్" లో  డయానా కు వైద్య చికిత్స 

Best Web Hosting Provider In India 2024

తూర్పు గోదావ‌రి:  ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి చొర‌వ‌తో చిన్నారి డ‌యానా శాంతికి న్యూఢిల్లీలోని ఏయిమ్స్ ఆసుప‌త్రిలో వైద్య సేవ‌లు అందుతున్నాయి.  నిడదవోలు శెట్టిపేటకు చెందిన రెండేళ్ళ డయానా శాంతి “స్పైనల్‌ మస్క్యులర్‌” వ్యాధితో బాధపడతూ  ఆపాప తల్లిదండ్రులు జనవరి 3 న ముఖ్యమంత్రి వైయ‌స్ జగన్ మోహన్ రెడ్డి గారు రాజమహేంద్రవరం వచ్చిన సందర్భంగా తగిన సహాయం అందించాల్సినదిగా విజ్ఞప్తి చేసినట్లు కలెక్టర్ డా. కె. మాధవీలత బుధవారం ఒక ప్రకటన లో తెలిపారు.

Best Web Hosting Provider In India 2024

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *