IAS Transfers : తెలంగాణలో పలవురు ఐఏఎస్‌ల బదిలీ – ఉత్తర్వులు జారీ

Best Web Hosting Provider In India 2024

IAS Transfers in Telangana : తెలంగాణలో మరో ఎనిమిది మంది ఐఏఎస్‌ అధికారులు బదిలీ అయ్యారు. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శనివారం ఉత్తర్వులను జారీ చేశారు.రవాణా, ఆర్అండ్‌బీ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా వికాస్‌రాజ్‌ బదిలీ కాగా….వాణిజ్య పన్నుల శాఖ కమిషనర్‌గా రిజ్వీకి అదనపు బాధ్యతలు అప్పగించారు.మార్కెటింగ్‌ శాఖ డైరెక్టర్‌గా ఉదయ్‌ కుమార్‌కు అదనపు బాధ్యతలు అప్పగిస్తూ ఉత్తర్వులు ఇచ్చారు.

 

ఐఏఎస్‌ల బదిలీ – వివరాలు

  • ఎస్సీ అభివృద్ధి శాఖ కమిషషనర్‌గా టీకే శ్రీదేవి  బదిలీ 
  • వాణిజ్య పన్నుల శాఖ కమిషనర్‌గా రిజ్వీకి అదనపు బాధ్యతలు 
  • రవాణా, ఆర్అండ్‌బీ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా వికాస్‌రాజ్‌ బదిలీ
  • రవాణా, ఆర్‌అండ్‌బీ సంయుక్త కార్యదర్శిగా ఎస్‌.హరీశ్‌కు అదనపు బాధ్యతలు.
  • మార్కెటింగ్‌ శాఖ డైరెక్టర్‌గా ఉదయ్‌కుమార్‌కు అదనపు బాధ్యతలు 
  • పురపాలక శాఖ ఉప కార్యదర్శిగా ప్రియాంక
  • హాకా ఎండీగా చంద్రశేఖర్‌రెడ్డి
  • మార్క్‌ఫెడ్‌ ఎండీగా శ్రీనివాస్‌రెడ్డి

 

 

WhatsApp channel
 

టాపిక్

 
Telangana NewsGovernment Of Telangana
 

Source / Credits

Best Web Hosting Provider In India 2024