CM Revanth Reddy : హైదరాబాద్ లో ఆక్రమిత చెరువులు, నాలాలు, మూసీ ప్రాంతాల్లో నివసించే అర్హులైన పేదలకు భరోసా కల్పించాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. అర్హులైన పేద కుటుంబాలు రోడ్డున పడే పరిస్థితి ఉండకూడదని, వారికి డబుల్ బెడ్రూం ఇల్లు కేటాయించాలని లేదా ఇతర ప్రత్యామ్నాయం చూపించాలన్నారు.
Source / Credits