Leopard Movement In Rajahmundry : గత 20 రోజులుగా రాజమంత్రి పరిసరాల్లో తిష్ఠవేసిన చిరుత…తాజాగా కడియం మండలంలోని నర్సరీలో కనిపించింది. దీంతో పరిసర ప్రాంతాల ప్రజలు తీవ్ర భయాందోళన వ్యక్తం చేస్తు్న్నారు. చిరుతను పట్టుకునేందుకు అటవీ శాఖ అధికారులు రంగంలోకి దిగారు.
Source / Credits