Best Web Hosting Provider In India 2024

రేపల్లె: ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి చేసిన మేలు ఎప్పటికీ మరిచిపోలేమని నిజాంపట్నం మత్స్యకారుడు బొమ్మిడి జాలరాజు అన్నారు. వరుసగా ఐదో ఏడాది…వైయస్ఆర్ మత్స్య కార భరోసా కార్యక్రమాన్ని బాపట్ల జిల్లా నిజాంపట్నంలో ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా లబ్ధిదారు జాలరాజు ఏమన్నారంటే…వారి మాటల్లోనే