
మైనర్ లు బైక్ నడిపి ప్రమాదాలకు కారణమైతే పేరెంట్స్ తో పాటు వాహన యజమాని జైలుకు వెళ్ళక తప్పదని సిరిసిల్ల జిల్లా ఎస్పీ అఖిల్ మహజన్ హెచ్చరించారు. స్పెషల్ డ్రైవ్ చేపట్టిన పోలీసులు… వాహనాలు నడిపిన 285 మంది మైనర్ల ను పట్టుకున్నారు. మైనర్లతో పాటు వారి పేరెంట్స్ కు కౌన్సిలింగ్ నిర్వహించారు.
Source / Credits