Guntur : ఏపీలో టీడీపీ వర్సెస్ వైసీపీ డైలాగ్ వార్ నడుస్తోంది. తాజాగా.. వైసీపీ ముఖ్యనేత సజ్జల రామకృష్ణా రెడ్డి టీడీపీకి వార్నింగ్ ఇచ్చారు. పులి పంజా ఎట్టా ఉంటుందో.. భవిష్యత్తులో చూపిస్తామని వ్యాఖ్యానించారు. సజ్జల వ్యాఖ్యలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
Source / Credits