Visakhapatnam : విశాఖ జిల్లాలో ఘోరమైన ఘటన జరిగింది. భార్యను పదేళ్లుగా భర్త పుట్టింటికి పంపలేదు. పైగా వేధింపులు, భౌతిక దాడికి దిగేవాడు. తీవ్ర మనస్తాపానికి గురైన భార్య ఆత్మహత్యకు పాల్పడింది. మృతిరాలి బంధువులు గ్రామంలో ఆందోళన చేపట్టారు. భర్తను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.
Source / Credits