చంద్రబాబు రోడ్డుషోలకు, లోకేష్‌ పాదయాత్రలకు ప్రజా స్పందన లేదు

విజయవాడ:  చంద్రబాబు రోడ్డుషోలకు, లోకేష్‌ పాదయాత్రలకు ప్రజా స్పందన లేదని, అందుకే వాళ్ల మీద వాళ్లే రాళ్లు వేయించుకుంటున్నారని మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్‌ పేర్కొన్నారు. ఎస్సీ …

 చంద్రబాబు రోడ్డుషోలకు, లోకేష్‌ పాదయాత్రలకు ప్రజా స్పందన లేదు Read More

వ్యవసాయ శాఖపై ముఖ్యమంత్రి వైయ‌స్ జగన్ సమీక్ష

వ్యవసాయ శాఖపై ముఖ్యమంత్రి వైయ‌స్ జగన్ సమీక్ష

వ్యవసాయ శాఖపై ముఖ్యమంత్రి వైయ‌స్ జగన్ సమీక్ష Read More

సంక్షేమ పాలన సజావుగా సాగేందుకు మరోసారి వైయ‌స్ జ‌గ‌న్‌ను ఆశీర్వదించాలి

నంద్యాల‌:  కోట్లాది మందికి చేరువైన సంక్షేమ పాలన సజావుగా సాగేందుకు వచ్చే ఎన్నికల్లో వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డిని మరోసారి ముఖ్యమంత్రిగా ఆశీర్వదించాలని నందికొట్కూరు ఎమ్మెల్యే తొగూరు ఆర్థ‌ర్ కోరారు. …

సంక్షేమ పాలన సజావుగా సాగేందుకు మరోసారి వైయ‌స్ జ‌గ‌న్‌ను ఆశీర్వదించాలి Read More

పేదలకు పక్కా ఇళ్లు

దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా ఆంధ్రప్రదేశ్‌లో పేదలకు ఇళ్ల పట్టాల పంపిణీ జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం చక్కటి ప్రణాళికతో ఇళ్ల నిర్మాణం చేపట్టింది. ఆయా కాలనీల్లో …

పేదలకు పక్కా ఇళ్లు Read More

‘జగనన్నే మా భవిష్యత్తు’కు విశేష స్పందన

కాకినాడ: జగనన్నే మా భవిష్యత్తు కార్యక్రమానికి విశేష స్పందన లభిస్తోందని, ప్రతిపక్షాలు ఎన్ని కుట్రలు చేసినా మంచి చేసిన వాళ్లనే ప్రజలు నమ్ముతారని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ …

‘జగనన్నే మా భవిష్యత్తు’కు విశేష స్పందన Read More

మైత్రిలో పెట్టుబడి పెట్టినట్టు నిరూపిస్తే రాజకీయాలు వదిలేస్తా

ప్రకాశం: మైత్రిలో పెట్టుబడి పెట్టినట్టు నిరూపిస్తే రాజకీయాలు వదిలేస్తా, నాపై ఆరోపణలు నిరూపించకుంటే మీ నేతలపై చర్యలు తీసుకుంటారా? అని మాజీ మంత్రి బాలినేని శ్రీ‌నివాస‌రెడ్డి స‌వాల్ …

మైత్రిలో పెట్టుబడి పెట్టినట్టు నిరూపిస్తే రాజకీయాలు వదిలేస్తా Read More

పట్టాభి.. నోరు అదుపులో పెట్టుకో

తాడేపల్లి:  టీడీపీ నేత పట్టాభి.. నోరు అదుపులో పెట్టుకోవాల‌ని వైయ‌స్ఆర్‌సీపీ మ‌హిళా విభాగం అధ్య‌క్షురాలు, ఎమ్మెల్సీ పోతుల సునీత హెచ్చ‌రించారు. ప‌ట్టాభి తీరును ఆమె ఎండ‌గ‌ట్టారు. తాడేప‌ల్లిలోని …

పట్టాభి.. నోరు అదుపులో పెట్టుకో Read More

ఎస్‌.. వైనాట్‌ 175.. 

అమ‌రావ‌తి: ఆంధ్రప్రదేశ్‌లో  వైయ‌స్ఆర్‌సీపీ ప్రభంజనం ఖాయమని టైమ్స్‌నౌ–ఈటీజీ సర్వే వెల్లడించింది. ఇప్పటికిప్పుడు ఎన్నికలొస్తే 24 నుంచి 25 లోక్‌సభ స్థానాల్లో  వైయ‌స్ఆర్‌సీపీ విజయం సాధిస్తుందని పేర్కొంది. రాష్ట్రంలో …

ఎస్‌.. వైనాట్‌ 175..  Read More

దళిత మంత్రి అంతు చూస్తానంటారా?

తాడేప‌ల్లి: మంత్రి ఆదిమూలపు సురేష్ ద‌ళిత మంత్రి అని అంతు చూస్తానంటారా అని వైయ‌స్ఆర్‌సీపీ ఎమ్మెల్సీ డొక్క మాణిక్య వ‌ర‌ప్ర‌సాద్ ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ఆదిమూల‌పు సురేష్‌ …

దళిత మంత్రి అంతు చూస్తానంటారా? Read More