సీఎం సహకారంతో తిరుపతి సరికొత్తగా అభివృద్ధి చెందుతోంది

తిరుపతి: ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సంపూర్ణ సహకారంతో తిరుపతి  సరికొత్తగా అభివృద్ధి చెందుతుందని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్‌రెడ్డి అన్నారు. తిరుపతి నగరంలో నూతన …

సీఎం సహకారంతో తిరుపతి సరికొత్తగా అభివృద్ధి చెందుతోంది Read More

చంద్రబాబుకు పెత్తందార్లకు కొమ్ముకాసే వ్యాధి పట్టుకుంది

కాకినాడ: ఎల్లో మీడియాను చూసుకొని టీడీపీ నేతలు బలుపుతో ప్రవర్తిస్తున్నారని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి కురసాల కన్నబాబు ధ్వజమెత్తారు. ప్రభుత్వంపై దుష్ప్రచారం చేస్తూ …

చంద్రబాబుకు పెత్తందార్లకు కొమ్ముకాసే వ్యాధి పట్టుకుంది Read More

పొదలకూరులో ఖాళీ అవుతున్న టీడీపీ

నెల్లూరు: స‌ర్వేప‌ల్లి నియోజ‌క‌వ‌ర్గంలో ప్ర‌తిప‌క్ష టీడీపీకి షాక్ త‌గులుతోంది. పొద‌ల‌కూరు మండ‌లంలో తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి పనిచేసిన నాయకులు ఒక్కొక్కరుగా ఆ పార్టీని వీడి, వై.యస్.ఆర్.కాంగ్రెస్ …

పొదలకూరులో ఖాళీ అవుతున్న టీడీపీ Read More

ఉత్సాహంగా ‘జగనన్నే మా భవిష్యత్తు’  

 అమరావతి: రాష్ట్ర వ్యాప్తంగా ‘జగనన్నే మా భవిష్యత్తు’ కార్యక్రమం ఉత్సాహంగా సాగుతోంది. ప్రతి ఊళ్లోనూ సందడి నెలకొంది. వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి మళ్లీ ముఖ్యమంత్రి కావాల్సిందేనని ప్రతి ఒక్కరి …

ఉత్సాహంగా ‘జగనన్నే మా భవిష్యత్తు’   Read More

ప్రజలందరి నమ్మకం మీపైనే..

అమరావతి: ముఖ్యమంత్రి వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డిపై ప్రముఖ క్రికెటర్‌ అంబటి రాయుడు ప్రశంసలు కురిపించారు. శ్రీకాకుళం జిల్లా అభివృద్ధికి మూలస్తంభమైన మూలపేట పోర్టుకు  శంకుస్థాపన చేసిన తర్వాత.. సీఎం …

ప్రజలందరి నమ్మకం మీపైనే.. Read More

టీడీపీ నేతలు విశాఖకు అనుకూలమా? వ్యతిరేకమా ?  

విశాఖ‌: ఉత్తరాంధ్ర టీడీపీ నేతలు పరిపాలనా రాజధానిగా విశాఖకు అనుకూలమా వ్యతిరేకమా సమాధానం చెప్పాలని మంత్రి గుడివాడ అమర్నాథ్ డిమాండు చేశారు.  సెప్టెంబర్ నుంచి విశాఖ వేదికగా …

టీడీపీ నేతలు విశాఖకు అనుకూలమా? వ్యతిరేకమా ?   Read More

చంద్ర‌బాబు ఒక్క పోర్ట్ కు శంకుస్థాపన చేసినట్టు నిరూపిస్తే రాజకీయాలు విడిచిపెట్టేస్తా

శ్రీ‌కాకుళం:  ప్ర‌తిప‌క్ష నేత చంద్రబాబు, టీడీపీ ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడుకు  మంత్రి సీదిరి అప్పలరాజు బహిరంగ సవాల్‌ విసిరారు .  చంద్రబాబు 14 ఏళ్ల కాలంలో ఒక్క …

చంద్ర‌బాబు ఒక్క పోర్ట్ కు శంకుస్థాపన చేసినట్టు నిరూపిస్తే రాజకీయాలు విడిచిపెట్టేస్తా Read More

అంగ‌న్‌వాడీలో ఖాళీ పోస్టుల‌ను వెంట‌నే భ‌ర్తీ 

తాడేప‌ల్లి: ఖాళీగా ఉన్న అంగన్‌వాడీ వర్కర్లు, అంగన్‌వాడీ హెల్పర్‌ పోస్టులను వెంటనే భర్తీచేయాలని సీఎం వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు.  మహిళా శిశుసంక్షేమశాఖలో …

అంగ‌న్‌వాడీలో ఖాళీ పోస్టుల‌ను వెంట‌నే భ‌ర్తీ  Read More

అంద‌రి మాట..మళ్లీ వైయ‌స్ జగనే ముఖ్య‌మంత్రి 

అమరావతి: రాష్ట్ర వ్యాప్తంగా ‘జగనన్నే మా భవిష్యత్తు’ కార్యక్రమం ఉత్సాహంగా కొనసాగుతోంది. ప్రతి ఊళ్లోనూ సందడి నెలకొంది. మ‌ళ్లీ రాష్ట్రానికి వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ముఖ్య‌మంత్రి …

అంద‌రి మాట..మళ్లీ వైయ‌స్ జగనే ముఖ్య‌మంత్రి  Read More