మూలపేటలో పోర్టు నిర్మాణం చరిత్రాత్మక ఘట్టం

శ్రీకాకుళం: 75 సంవత్సరాల స్వాతంత్ర భారతదేశంలో ఉత్తరాంధ్ర ప్రాంతంలో అత్యంత వెనుకబడిన శ్రీకాకుళం జిల్లాలో చరిత్రాత్మకమైన ఘట్టానికి సీఎం వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నాంది పలికారని పరిశ్రమలు, ఐటీ …

మూలపేటలో పోర్టు నిర్మాణం చరిత్రాత్మక ఘట్టం Read More

నవరత్నాల ద్వారా పేదలకు సంక్షేమ ఫలాలు

శ్రీకాకుళం: నవరత్నాల ద్వారా పేదలకు సంక్షేమ ఫలాలు అందిస్తున్న ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి చరిత్ర ఉన్నంత వరకు ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచి ఉంటారని …

నవరత్నాల ద్వారా పేదలకు సంక్షేమ ఫలాలు Read More

‘జగన్‌బాబు దేవుడయ్యా.. మాలాంటి ముసలోళ్ల కడుపులు నింపుతున్నాడు’

మచిలీపట్నం: ‘జగన్‌బాబు దేవుడయ్యా… ఇంట్లో పిల్లలు పట్టించుకోకపోయినా ప్రతి నెలా ఒక­టో తేదీకల్లా జీతం ఇచ్చినట్లు వలంటీర్ల ద్వారా పెన్షన్‌ పంపి మాలాంటి ముసలోళ్ల కడుపులు నింపుతున్నాడు. …

‘జగన్‌బాబు దేవుడయ్యా.. మాలాంటి ముసలోళ్ల కడుపులు నింపుతున్నాడు’ Read More

మూలపేట చేరుకున్న సీఎం వైయస్‌ జగన్‌

శ్రీకాకుళం: ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి శ్రీకాకుళం జిల్లా సంతబొమ్మాళి మండలం మూలపేటకు చేరుకున్నారు. ఉదయం తాడేపల్లి నుంచి బయల్దేరిన సీఎం కొద్దిసేపటి క్రితమే మూలపేటకు చేరుకున్నారు. మరికాసేపట్లో …

మూలపేట చేరుకున్న సీఎం వైయస్‌ జగన్‌ Read More

వైయస్‌ అవినాష్‌రెడ్డి, భాస్కర్‌రెడ్డిలు ఏ తప్పు చేయలేదు

తాడేపల్లి: వైయస్‌ అవినాష్‌రెడ్డి, భాస్కర్‌రెడ్డిపై కేసులు నిలబడవని, ఎందుకంటే వాళ్ల ఏ తప్పు చేయలేదని వైయస్‌ఆర్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి పేర్కొన్నారు. కొంత కాలం …

వైయస్‌ అవినాష్‌రెడ్డి, భాస్కర్‌రెడ్డిలు ఏ తప్పు చేయలేదు Read More

సెల్ఫీ పిచ్చి తో చంద్రబాబు పిల్ల చేష్టలు

ఏలూరు:  సెల్ఫీ పిచ్చి తో చంద్రబాబు పిల్ల చేష్టలతో ట్వీట్ లు చేస్తున్నారని మంత్రి జోగి ర‌మేష్ విమ‌ర్శించారు. దమ్ము ధైర్యం ఉంటే చంద్రబాబు, లోకేష్ లు …

సెల్ఫీ పిచ్చి తో చంద్రబాబు పిల్ల చేష్టలు Read More

 సీఎం వైయ‌స్ జ‌గ‌న్‌తోనే రాష్ట్ర భవిష్యత్తు 

అనంత‌పురం:  ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డితోనే రాష్ట్రానికి ఉజ్వ‌ల భ‌విష్య‌త్ ఉంటుంద‌ని మంత్రి ఉషాశ్రీ చ‌ర‌ణ్ అన్నారు. మంగ‌ళ‌వారం కంబదూరు మండల పరిధిలోని గుద్దెళ్ళ గ్రామంలో …

 సీఎం వైయ‌స్ జ‌గ‌న్‌తోనే రాష్ట్ర భవిష్యత్తు  Read More

ఆలయ భూముల పరిరక్షణకు చర్యలు 

విజయవాడ: ఆలయాల భూముల పరిరక్షణకు చర్యలు తీసుకోవాలని దేవాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ అధికారులను ఆదేశించారు. దేవాదాయ శాఖపై మంత్రి కొట్టు సత్యనారాయణ సమీక్ష నిర్వహించారు. …

ఆలయ భూముల పరిరక్షణకు చర్యలు  Read More

మీరు చేస్తే దైవాశ్సీలు..మేం చేస్తే లాబీయింగా?

తాడేప‌ల్లి:  ముఖ్యమంత్రి వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డిపై కొన్ని పత్రికలు బురద జల్లడమే పనిగా పెట్టుకున్నాయని వైయ‌స్ఆర్‌సీపీ రీజ‌న‌ల్ కో-ఆర్డినేట‌ర్‌ వైవీ సుబ్బారెడ్డి మండిపడ్డారు.  ప్రభుత్వంపైన, దేవుళ్లపైన తప్పుడు ప్రచారం …

మీరు చేస్తే దైవాశ్సీలు..మేం చేస్తే లాబీయింగా? Read More