వైద్య ఆరోగ్యశాఖ అధికారులను అభినందించిన సీఎం వైయ‌స్ జ‌గ‌న్‌

తాడేప‌ల్లి: వైద్య ఆరోగ్యశాఖ అధికారులను  ముఖ్యమంత్రి శ్రీ వైయస్‌.జగన్ మోహ‌న్ రెడ్డి అభినందించారు. పేపర్‌ రహిత వైద్యసేవలు (డిజిటల్‌ హెల్త్‌ సర్వీసెస్‌) అంశంలో జాతీయస్ధాయిలో ఏపీ వైద్య …

 వైద్య ఆరోగ్యశాఖ అధికారులను అభినందించిన సీఎం వైయ‌స్ జ‌గ‌న్‌ Read More

లోకేష్‌ యాత్రతో టీడీపీకి మరోసారి భంగపాటు తప్పదు

నెల్లూరు: లోకేష్‌ పాదయాత్రతో తెలుగుదేశం పార్టీకి మరోసారి భంగపాటు తప్పదని వ్యవసాయ శాఖ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి అన్నారు. ప్రజలతో సంబంధం లేని, ప్రజా సమస్యలు తెలియని …

లోకేష్‌ యాత్రతో టీడీపీకి మరోసారి భంగపాటు తప్పదు Read More

మార్చి 1 నుంచి పూర్తిస్థాయిలో ఫ్యామిలీ డాక్టర్‌ కాన్సెప్ట్‌ అమలు 

తాడేప‌ల్లి: మార్చి 1న మూడు ప్రధాన కార్యక్రమాలు రాష్ట్రంలో అమ‌లు కానున్నాయి. మార్చి 1 నుంచి పూర్తిస్థాయిలో ఫ్యామిలీ డాక్టర్‌ కాన్సెప్ట్‌ అమలు చేయాల‌ని ముఖ్య‌మంత్రి వైయ‌స్ …

మార్చి 1 నుంచి పూర్తిస్థాయిలో ఫ్యామిలీ డాక్టర్‌ కాన్సెప్ట్‌ అమలు  Read More

 ఆరోగ్యం జాగ్రత్త అక్కా…

 తాడేప‌ల్లి:  వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే విశ్వ‌స‌రాయి క‌ళావ‌తిని ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ఫోన్ చేసి ప‌రామ‌ర్శించారు. కొద్ది రోజులుగా ఆమె అనారోగ్యంతో బాధ‌ప‌డుతూ …

 ఆరోగ్యం జాగ్రత్త అక్కా… Read More

టీడీపీలో వారసత్వం కోసమే లోకేష్‌ పాదయాత్ర

విజయవాడ:  టీడీపీలో వారసత్వం కోసమే నారా లోకేష్‌ పాదయాత్ర చేస్తున్నారని వైయస్‌ఆర్‌సీపీ నాయకులు, మాజీ మంత్రి కొడాలి నాని అన్నారు. ఎన్టీఆర్‌ రక్తంతో పుట్టిన పార్టీ టీడీపీ …

టీడీపీలో వారసత్వం కోసమే లోకేష్‌ పాదయాత్ర Read More

రేపు విశాఖ‌కు సీఎం వైయ‌స్‌ జగన్  

తాడేప‌ల్లి:  రేపు (28.01.2023) సీఎం వైయ‌స్‌ జగన్ మోహ‌న్ రెడ్డి విశాఖపట్నంలో ప‌ర్య‌టించ‌నున్నారు. శ‌నివారం ఉదయం 9.15 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి 10.30 గంటలకు …

రేపు విశాఖ‌కు సీఎం వైయ‌స్‌ జగన్   Read More

 వైద్య, ఆరోగ్యశాఖపై సీఎం వైయ‌స్ జగన్ సమీక్ష

తాడేప‌ల్లి:  వైద్య, ఆరోగ్యశాఖపై ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి స‌మీక్ష నిర్వ‌హిస్తున్నారు. తాడేప‌ల్లిలోని ముఖ్య‌మంత్రి క్యాంపు కార్యాల‌యంలో ఏర్పాటు చేసిన స‌మావేశంలో మంత్రి విడ‌ద‌ల ర‌జినీ, …

 వైద్య, ఆరోగ్యశాఖపై సీఎం వైయ‌స్ జగన్ సమీక్ష Read More

టీటీడీ మొబైల్ యాప్‌ ప్రారంభించిన చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి

తిరుమల: తిరుమల తిరుపతి దేవస్థానం మొబైల్‌ యాప్‌ను టీటీడీ చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి ప్రారంభించారు. జియో సహకారంతో రూపొందించిన నూతన టీటీడీ యాప్‌ను ఈవో ధర్మారెడ్డితో కలిసి చైర్మన్‌ …

టీటీడీ మొబైల్ యాప్‌ ప్రారంభించిన చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి Read More

ప్ర‌భుత్వ సంక్షేమాన్ని వివ‌రిస్తూ..ప్ర‌జా స‌మ‌స్య‌లు తెలుసుకుంటూ..

చిత్తూరు:  ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ఆదేశాల‌తో రాష్ట్ర‌వ్యాప్తంగా గ‌డప గ‌డ‌ప‌కు మ‌న ప్ర‌భుత్వం కార్య‌క్ర‌మం నిర్వీరామంగా కొన‌సాగుతోంది. ఎమ్మెల్యేలు, నియోజ‌క‌వ‌ర్గ స‌మ‌న్వ‌య‌క‌ర్త‌లు ప్రతి ఇంటికి …

ప్ర‌భుత్వ సంక్షేమాన్ని వివ‌రిస్తూ..ప్ర‌జా స‌మ‌స్య‌లు తెలుసుకుంటూ.. Read More