వైయ‌స్ఆర్‌ ‘లా నేస్తం’ ఇకపై ఏడాదికి రెండుసార్లు

తాడేప‌ల్లి:  వైయ‌స్ఆర్‌ ‘లా నేస్తం’ ఇకపై ఏడాదికి రెండుసార్లు అమ‌లు చేస్తామ‌ని ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ప్ర‌క‌టించారు. లాయర్లకు ప్రభుత్వం తోడుగా ఉందని తెలిపేందుకే …

వైయ‌స్ఆర్‌ ‘లా నేస్తం’ ఇకపై ఏడాదికి రెండుసార్లు Read More

నేడు ‘వైయస్‌ఆర్‌ లా నేస్తం’ నిధులు విడుదల

తాడేపల్లి: ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నేడు వైయస్‌ఆర్‌ లా నేస్తం నిధులను విడుదల చేయనున్నారు. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయం నుంచి కంప్యూటర్‌ బటన్‌ నొక్కి యువ లాయర్ల …

నేడు ‘వైయస్‌ఆర్‌ లా నేస్తం’ నిధులు విడుదల Read More

ఫ‌లిస్తున్న సీఎం వైయ‌స్ జ‌గ‌న్‌ కృషి

  గుంటూరు: ఆంధ్రప్రదేశ్‌ వైద్య, ఆరోగ్య రంగాల్లో మ‌రో మైలురాయి చేరుకున్నట్లు రాష్ట్ర వైద్యారోగ్య‌శాఖమంత్రి విడ‌ద‌ల ర‌జిని పేర్కొన్నారు. విజయనగరం ప్రభుత్వ మెడికల్‌ ప్రారంభించేందుకు జాతీయ వైద్య మండలి(నేషనల్‌ …

ఫ‌లిస్తున్న సీఎం వైయ‌స్ జ‌గ‌న్‌ కృషి Read More

  సామాజిక న్యాయాన్ని పక్కదోవ పట్టించాలనే గన్నవరం డ్రామా 

తాడేప‌ల్లి:  ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి బీసీలకు చేసిన సామాజిక న్యాయాన్ని పక్కదోవ పట్టించాలనే టీడీపీ గన్నవరం డ్రామాకు తెర లేపింద‌ని  పశుసంవర్ధక శాఖ మంత్రి …

  సామాజిక న్యాయాన్ని పక్కదోవ పట్టించాలనే గన్నవరం డ్రామా  Read More

బడుగు, బలహీన వర్గాల ధైర్యం సీఎం వైయ‌స్ జ‌గ‌న్ 

తాడేప‌ల్లి: సామాజిక న్యాయానికి ముఖ్యమంత్రి వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి శ్రీకారం చుట్టారని,  శాసనమండలి స్థానాలలో బడుగు బలహీనవర్గాల అభ్యర్థులకు ప్రాధాన్యతనివ్వడం గొప్ప వరంగా భావిస్తున్నామ‌ని వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ …

బడుగు, బలహీన వర్గాల ధైర్యం సీఎం వైయ‌స్ జ‌గ‌న్  Read More

సీఎం వైయ‌స్ జ‌గ‌న్ చిత్ర‌ప‌టానికి క్షీరాభిషేకం

విశాఖ‌:  ఎన్నో ఏళ్లుగా అప‌రిష్కృతంగా ఉన్న గాజువాక హౌస్ క‌మిటీ స‌మ‌స్య‌కు సీఎం వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ప‌రిష్కారం చూప‌డం ప‌ట్ల  ముఖ్య‌మంత్రి చిత్ర‌ప‌టానికి స్థానికులు, …

సీఎం వైయ‌స్ జ‌గ‌న్ చిత్ర‌ప‌టానికి క్షీరాభిషేకం Read More