2025 నాటికి క్షయవ్యాధిని సమాజం నుంచి తరిమికొడదాం..!

అనంత‌పురం: 2025 నాటికి క్షయవ్యాధిని సమాజం నుంచి తరిమికొడదామని రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి పిలుపునిచ్చారు. రాప్తాడు నియోజక వర్గం పరిధిలోని  40 మంది క్షయ వ్యాధి …

 2025 నాటికి క్షయవ్యాధిని సమాజం నుంచి తరిమికొడదాం..! Read More

  వైయ‌స్ జగన్ లాంటి ముఖ్య‌మంత్రి దేశానికే ఆదర్శం 

తాడేప‌ల్లి:  వైయ‌స్ జగన్‌మోహన్‌రెడ్డి లాంటి మఖ్యమంత్రి దేశానికే ఆదర్శమ‌ని ప్రముఖ పర్వతారోహకురాలు ఆశా మాలవ్య కొనియాడారు. తాడేప‌ల్లిలోని ముఖ్య‌మంత్రి క్యాంపు కార్యాల‌యంలో  ఆశా మాలవ్య సీఎం వైయ‌స్ …

  వైయ‌స్ జగన్ లాంటి ముఖ్య‌మంత్రి దేశానికే ఆదర్శం  Read More

బండ బియ్యం తిన్న బడుద్దాయి నారా లోకేష్‌

తాడేపల్లి: పాదయాత్రలో లోకేష్‌ ఎన్ని అడుగులు వేస్తే తెలుగుదేశం పార్టీ అంత పాతాళానికి వెళ్తుందని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి కొడాలి నాని అన్నారు. …

బండ బియ్యం తిన్న బడుద్దాయి నారా లోకేష్‌ Read More

నవరత్నాలు పేదలకు అందించేందుకు కృషి 

విజ‌య‌న‌గ‌రం:  సీఎం వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి అమ‌లు చేస్తున్న న‌వ‌ర‌త్నాల ప‌థ‌కాలు అర్హులైన ప్ర‌తి ఒక్క‌రికీ అందించేలా గ్రామ స‌చివాల‌య క‌న్వీన‌ర్లు, గృహ సార‌ధులు కృషి …

నవరత్నాలు పేదలకు అందించేందుకు కృషి  Read More

 మార్పు గ‌మ‌నించండి మ‌ద్ద‌తు ఇవ్వండి

శ్రీ‌కాకుళం:  వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి పాల‌న‌లో జ‌రుగుతున్న మార్పు, సంక్షేమ ప‌థ‌కాలు, అభివృద్ధిని చూసి మ‌ద్ద‌తు ఇవ్వాల‌ని మంత్రి ధ‌ర్మాన ప్ర‌సాద‌రావు కోరారు.  మండలంలోని స‌తివాడ‌లో …

 మార్పు గ‌మ‌నించండి మ‌ద్ద‌తు ఇవ్వండి Read More

 ఆశా మాలవ్య కృషిని ప్ర‌శంసించిన‌ సీఎం వైయ‌స్ జ‌గ‌న్  

తాడేప‌ల్లి:  పర్వతారోహకురాలు ఆశా మాలవ్య  కృషిని సీఎం వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ప్ర‌శంసించారు. ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డిని పర్వతారోహకురాలు ఆశా మాలవ్య క‌లిశారు. …

 ఆశా మాలవ్య కృషిని ప్ర‌శంసించిన‌ సీఎం వైయ‌స్ జ‌గ‌న్   Read More

చంద్రబాబు కోసమే ఈనాడు అసత్య కథనాలు

శ్రీకాకుళం:  చంద్రబాబు కోసమే ఈనాడు పత్రిక అసత్య కథనాలు రాస్తోందని మంత్రి ధర్మాన ప్రసాదరావు మండిపడ్డారు. చంద్రబాబు అధికారంలోకి వస్తే మొదట తుపాకీ పేలేది వాలంటీర్లపైనే అన్నారు. …

చంద్రబాబు కోసమే ఈనాడు అసత్య కథనాలు Read More

ఉగాదికి సాముహిక గృహ ప్రవేశాలు

  పేదల సొంతింటి కల సాకారమవుతోంది. వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం పేదలకు ఇంటి స్థలం ఇవ్వడంతో పాటు ఇంటి నిర్మాణానికి మెటీరియల్, సకాలంలో  బిల్లులను కూడా చెల్లిస్తూ  అండగా నిలుస్తోంది.   …

ఉగాదికి సాముహిక గృహ ప్రవేశాలు Read More

 మూడు ప్రాంతాల అభివృద్ధికి 3 రాజధానులే మార్గం 

తిరుమల:  రాష్ట్రంలోని మూడు ప్రాంతాల అభివృద్ధికి 3 రాజధానులే మార్గమ‌ని వైయ‌స్ఆర్‌సీపీ రాష్ట్ర ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి , రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు(ప్రజా వ్యవహా రాలు)  సజ్జల రామకృష్ణారెడ్డి …

 మూడు ప్రాంతాల అభివృద్ధికి 3 రాజధానులే మార్గం  Read More